భారీగా గంజాయి పట్టివేత
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
స్కూటీపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని బూర్గంపహాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరు...
భారీగా గంజాయి పట్టివేత
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
స్కూటీపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని బూర్గంపహాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరు...
జిల్లాలో యూరియా ఎరువులకు ఎలాంటి కొరత లేదు
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో
జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా...
మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం…?
అల్లూరి జిల్లా,మారేడుమిల్లి టైగర్ జోన్ లో ఎన్కౌంటర్..
ఎన్ కౌంటర్ లో ఆరుగురు మృతి,మృతుల్లో అగ్ర నాయకులు
చర్ల, మన భద్రాద్రి న్యూస్, నవంబర్ 18
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా...
భారీగా గంజాయి పట్టివేత
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
స్కూటీపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని బూర్గంపహాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరు...
ఖమ్మం జిల్లాకు జ్వరం
రోజుకు 400 నుంచి 500 మంది పీడితులు
విపరీతంగా నమోదవుతున్న డెంగీ ఫీవర్స్..
మృత్యుఒడిలోకి జారుతున్న చిన్నారులు, పెద్దలు
సర్కారు దవాఖానల్లో అరకొర వైద్యసేవలు
ప్రైవేట్లో చిత్తవుతున్న పేద, మధ్యతరగతి వర్గాలు
పారిశుధ్య లోపమే ప్రధాన కారణంగా...
పేరుకే టీ హబ్…….. పనిచేయని కెమిస్ట్రీ ఎనలైజర్….వివిధ పరీక్షలకు అంతరాయాలు
ఖమ్మం, మన భద్రాద్రి న్యూస్
ఖమ్మం తెలంగాణ డయాగ్నోస్టిక్స్(టీ హబ్)లో వివిధ పరీక్షలకు అంతరాయాలు కలుగుతున్నాయి. టీ హబ్లో నెలలో రెండు సార్లు మిషన్లు...
ఖమ్మం, మన భద్రాద్రి వెబ్ డెస్క్:
పాఠశాలలో పరీక్ష రాస్తూ పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బోడియతండాకు చెందిన ప్రతిమ...
భర్త సెక్సువల్ టార్చర్.. భార్య ఆత్మహత్య..!
ఖమ్మం, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఖమ్మంలో ఓ భర్త టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్ చేసుకున్నాక ఆమె భర్త కూడా ఆత్మహత్యకు...
మన భద్రాద్రి వెబ్ డెస్క్: తమ తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని మనస్థాపనతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలోని పండితాపురంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం...
-మంత్రి సీతక్క
మన భద్రాద్రి వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని, వారంలోగా స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని మంత్రి సీతక్క తెలిపారు. కేబినెట్లో నిర్ణయం...